2022 నుంచి కార్మికులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు
- November 17, 2021
యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేసేందుకు వీలుగా కొత్త లేబర్ చట్టాల్ని ప్రకటించారు. ప్రైవేటు సెక్టార్లో పని చేసే ఉద్యోగులు తాత్కాలికంగా అలాగే ఫ్లెక్సిబుల్ విధానంలో ఈ వేర్వేరు యజమానుల దగ్గర ఒకేసారి పనిచేసేందుకు వీలు కలుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అలాగే కండెన్స్డ్ వర్క్.. ఇలా భిన్నమైన విధానాలు ముందు ముందు అమల్లోకి రానున్నాయి. ఇరు పార్టీలకు సంబంధించిన విధి విధానాలు రూపొందించిన తర్వాత పూర్తిస్థాయిలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







