2022 నుంచి కార్మికులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు
- November 17, 2021
యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేసేందుకు వీలుగా కొత్త లేబర్ చట్టాల్ని ప్రకటించారు. ప్రైవేటు సెక్టార్లో పని చేసే ఉద్యోగులు తాత్కాలికంగా అలాగే ఫ్లెక్సిబుల్ విధానంలో ఈ వేర్వేరు యజమానుల దగ్గర ఒకేసారి పనిచేసేందుకు వీలు కలుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అలాగే కండెన్స్డ్ వర్క్.. ఇలా భిన్నమైన విధానాలు ముందు ముందు అమల్లోకి రానున్నాయి. ఇరు పార్టీలకు సంబంధించిన విధి విధానాలు రూపొందించిన తర్వాత పూర్తిస్థాయిలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









