జనవరి 2022 నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న స్కూళ్ళు, యూనివర్సిటీలు
- November 17, 2021
యూఏఈ : అన్ని స్కూళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తిరిగి క్యాంపస్ క్లాసుల్ని పూర్తిస్థాయిలో జనవరి 22 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అప్డేటెడ్ ప్రోటోకాల్స్ విడుదల చేయడం జరిగింది. స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్ పూర్తిస్థాయిలో విద్యా సంస్థలకు హాజరయ్యేలా ప్రోటోకాల్స్ విషయంలో సడలింపులు చేస్తూ వచ్చారు. కోవిడ్ 19 సంబంధిత ముందస్తు జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









