జనవరి 2022 నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న స్కూళ్ళు, యూనివర్సిటీలు
- November 17, 2021
యూఏఈ : అన్ని స్కూళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తిరిగి క్యాంపస్ క్లాసుల్ని పూర్తిస్థాయిలో జనవరి 22 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అప్డేటెడ్ ప్రోటోకాల్స్ విడుదల చేయడం జరిగింది. స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్ పూర్తిస్థాయిలో విద్యా సంస్థలకు హాజరయ్యేలా ప్రోటోకాల్స్ విషయంలో సడలింపులు చేస్తూ వచ్చారు. కోవిడ్ 19 సంబంధిత ముందస్తు జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







