జనవరి 2022 నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న స్కూళ్ళు, యూనివర్సిటీలు
- November 17, 2021
యూఏఈ : అన్ని స్కూళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తిరిగి క్యాంపస్ క్లాసుల్ని పూర్తిస్థాయిలో జనవరి 22 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అప్డేటెడ్ ప్రోటోకాల్స్ విడుదల చేయడం జరిగింది. స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్ పూర్తిస్థాయిలో విద్యా సంస్థలకు హాజరయ్యేలా ప్రోటోకాల్స్ విషయంలో సడలింపులు చేస్తూ వచ్చారు. కోవిడ్ 19 సంబంధిత ముందస్తు జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు
- స్టార్లింక్కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







