సైబర్ సెక్యూరిటీలో మహిళా సాధికారత పెంపు
- November 23, 2021సౌదీ: నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ, రియాద్లో ‘విమెన్ ఇన్ సౌదీ సెక్యూరిటీ ఫోరం’ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 2 వరకు ఈ ఫోరం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో మహిళా సాధికారత పెంపు కోసం ఈ ఫోరం నిర్వహిస్తారు. విద్యా రంగంలో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించి, తద్వారా వారికి సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో మహిళల పాత్ర తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు ఈ ఫోరంలో వుంటాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం