15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీ జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు
- November 23, 2021కువైట్: ఇన్వెస్టర్లు మరియు వ్యాపారవేత్తల కోసం 15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీని జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు మరియు కమర్షియల్ ప్రాజెక్టుల యజమానులు, ఎంపిక చేసిన బిజినెస్ యూనిట్స్ సీఈవోలకు ఈ అవకాశం కల్పిస్తారు. రెసిడెన్సీ విధానం, వర్క్ పర్మిట్స్కిసంబంధించి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతోంది. ఎవరైతే వలసదారులు కువైట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారో అలాంటివారికి 15 ఏళ్ళపాటు స్టేట్ గ్యారంటీతో రెసిడెన్సీ కల్పించేందుకు ఈ కొత్త విధానం ద్వారా అవకాశం కలుగుతుంది. తద్వారా దేశంలో పెట్టబడులు పెరుగుతాయి. ఆర్థికంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన