విజిట్ వీసా నుంచి రెసిడెన్స్ పర్మిట్ పూర్తిగా రద్దు
- November 24, 2021కువైట్: కమర్షియల్ విజిట్ వీసా నుంచి వర్క్ పర్మిట్స్కి మార్పుని పూర్తిగా అదికారికంగా రద్దు చేసింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. కరోనా పాండమిక్ నేపథ్యంలో వలస కార్మికుల ద్వారా పలు ఖాళీలను భర్తీ చేసేందుకోసం రెండు నెలల క్రితం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆటోమేటెడ్ విధానం ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాసెస్ చేయబడతాయి. కొత్త ట్రాన్స్ఫర్లు మాత్రం నేటి నుంచి ఆటోమేటిక్గా బ్యాన్ చేయబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు హెల్త్ విభాగాలకు లింక్ చేయబడిన వర్క్ పర్మిట్లను జారీ చేయడం ఇప్పటికే ప్రారంభించింది పిఎఎం. కొత్త వర్కర్లను చేర్చుకునేందుకు పలు నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. విద్యార్హత, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇందులో అతి ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్