స్మగ్లర్ల తెలివి: గొర్రెల ద్వారా డ్రగ్స్ రవాణా
- November 24, 2021కువైట్: పొరుగు దేశాల నుంచి సజీవంగా వున్న గొర్రెల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండడాన్ని గుర్తించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేశామని అధికారులు తెలిపారు. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తమామ్ అల్ సబాహ్ అల్ సలెమ్ అల్ సబాహ్ సమక్షంలో అధికారులు ఈ స్మగ్లింగ్ వివరాల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!