నేరాల్ని అదుపు చేసేందుకు డ్రోన్ల వినియోగం
- November 25, 2021కువైట్: నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసుల్ని ఎక్కువగా వినియోగించేందుకు, తద్వారా నేరాల్ని అదుపు చేయడానికి కువైట్ ఇంటీరియల్ మినిస్ర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాల్ని పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. ఇంటీరియర్ మినిస్ర్టీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్