బ్యాడ్మింటన్ అకాడమీని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు..
- March 22, 2016
జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఏర్పాటుచేసిన బ్యాడ్మింటన్ అకాడమీని మంగళవారం హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తెలంగాణ బ్యాడ్మింటన్ అకాడమీ అధ్యక్షుడు కెటిఆర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









