దుబాయ్లో కాన్సులేట్ జనరల్ని ప్రారంభించిన బహ్రెయిన్
- November 26, 2021
యూఏఈ: యూఏఈతో మరింతగా సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా బహ్రెయిన్ కీలకమైన ముందడుగు వేసింది. దుబాయ్లో బహ్రెయిన్ కాన్సులేట్ జనరల్ని నిన్న ప్రారంభించారు. యూఏఈలో నివసిస్తున్న బహ్రెయినీలకు ఈ కాన్సులేట్ ఎంతో ఉపయుక్తంగా వుండనుందని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయాని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి కృతజ్థతలు తెలిపారు డాక్టర్ అల్ జయాని.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..