దుబాయ్లో కాన్సులేట్ జనరల్ని ప్రారంభించిన బహ్రెయిన్
- November 26, 2021యూఏఈ: యూఏఈతో మరింతగా సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా బహ్రెయిన్ కీలకమైన ముందడుగు వేసింది. దుబాయ్లో బహ్రెయిన్ కాన్సులేట్ జనరల్ని నిన్న ప్రారంభించారు. యూఏఈలో నివసిస్తున్న బహ్రెయినీలకు ఈ కాన్సులేట్ ఎంతో ఉపయుక్తంగా వుండనుందని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయాని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి కృతజ్థతలు తెలిపారు డాక్టర్ అల్ జయాని.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం