కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేస్తే జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- November 26, 2021
కువైట్: కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఈజిప్టుకి చెందిన నర్సుకి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కఠిన కారాగార శిక్ష అనంతరం ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. కాగా, ఈ కేసులో ఈజిప్టుకే చెందిన ఓ వ్యక్తికి 8 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 800 దినార్ల జరీమానా విధించారు.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









