కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేస్తే జైలు శిక్ష, దేశ బహిష్కరణ

- November 26, 2021 , by Maagulf
కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేస్తే జైలు శిక్ష, దేశ బహిష్కరణ

కువైట్: కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఈజిప్టుకి చెందిన నర్సుకి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కఠిన కారాగార శిక్ష అనంతరం ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. కాగా, ఈ కేసులో ఈజిప్టుకే చెందిన ఓ వ్యక్తికి 8 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 800 దినార్ల జరీమానా విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com