దుబాయ్లో కాన్సులేట్ జనరల్ని ప్రారంభించిన బహ్రెయిన్
- November 26, 2021యూఏఈ: యూఏఈతో మరింతగా సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా బహ్రెయిన్ కీలకమైన ముందడుగు వేసింది. దుబాయ్లో బహ్రెయిన్ కాన్సులేట్ జనరల్ని నిన్న ప్రారంభించారు. యూఏఈలో నివసిస్తున్న బహ్రెయినీలకు ఈ కాన్సులేట్ ఎంతో ఉపయుక్తంగా వుండనుందని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయాని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి కృతజ్థతలు తెలిపారు డాక్టర్ అల్ జయాని.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు