దుబాయ్ వాసులతో కలిసి 'దుబాయ్ రన్' లో పాల్గొన్న ప్రిన్స్
- November 26, 2021
దుబాయ్: దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ రూపకర్త, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ రన్ సందర్భంగా దుబాయ్ వాసులతో కలిసి నడిచారు. వారితో ముచ్చటించారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు షేక్ హమ్దాన్. దుబాయ్ రన్లో భాగంగా వేలాది మంది ఫిట్నెస్ అభిమానులు, దుబాయ్ వాసులు రోడ్లపై నడుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో తొలిసారిగా దుబాయ్ రన్ని ప్రకటించారు షేక్ హమ్దాన్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..