దుబాయ్ వాసులతో కలిసి 'దుబాయ్ రన్' లో పాల్గొన్న ప్రిన్స్
- November 26, 2021
దుబాయ్: దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ రూపకర్త, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ రన్ సందర్భంగా దుబాయ్ వాసులతో కలిసి నడిచారు. వారితో ముచ్చటించారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు షేక్ హమ్దాన్. దుబాయ్ రన్లో భాగంగా వేలాది మంది ఫిట్నెస్ అభిమానులు, దుబాయ్ వాసులు రోడ్లపై నడుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో తొలిసారిగా దుబాయ్ రన్ని ప్రకటించారు షేక్ హమ్దాన్.
_1637928867.jpg )
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







