దుబాయ్ వాసులతో కలిసి 'దుబాయ్ రన్' లో పాల్గొన్న ప్రిన్స్
- November 26, 2021దుబాయ్: దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ రూపకర్త, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ రన్ సందర్భంగా దుబాయ్ వాసులతో కలిసి నడిచారు. వారితో ముచ్చటించారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు షేక్ హమ్దాన్. దుబాయ్ రన్లో భాగంగా వేలాది మంది ఫిట్నెస్ అభిమానులు, దుబాయ్ వాసులు రోడ్లపై నడుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో తొలిసారిగా దుబాయ్ రన్ని ప్రకటించారు షేక్ హమ్దాన్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ