ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ సెలబ్రేషన్స్
- November 27, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ మనామాలోని ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాన్సులర్ అపాయింట్మెంట్ సర్వీసును ఈజీగా యాక్సెస్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ 'EoIBhCONNECT' ను ప్రారంభించారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన ఇతర కార్యక్రమాల గురించి భారత రాయబారి ఈ సందర్భంగా వివరించారు. ఎంబసీ వెబ్సైట్ను పునరుద్ధరించడం, కాన్సులర్ సేవలకు మరింత మెరుగైన సౌకర్యాలతో అందించడానికి IVS కేంద్రాన్ని డానా మాల్కు మార్చుతున్నట్లు వెల్లడించారు. EoIBh కనెక్ట్ యాప్ ద్వారా ప్రస్తుతం వెరిఫికేషన్, తత్కాల్ పాస్పోర్ట్లు, వీసా సర్వీసుల కోసం అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..