ఒమన్ పోర్టుల నుంచి ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో వృద్ధి
- November 30, 2021
మస్కట్: ఒమన్ పోర్టుల్లో ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో ఐదు శాతం వృద్ధి 2021 తొలి తొమ్మిది నెలల్లో నమోదైంది. పోర్టుల్లో కంటెయినర్ల సంఖ్య విషయానికొస్తే 3.9 మిలియన్లుగా వుంది. గత ఏడాదితో పోల్చితే ఇది మూడు శాతం అధికం.సాధారణ కార్గో విషయానికొస్తే 41.2 మిలియన్ టన్నులుగా వుంది.ఇది ఏడు శాతం పెరుగుదలను నమోదు చేసింది. లిక్విడ్ కార్గో 15 మిలియన్ టన్నులు. 8 శాతం పెరుగుదల నమోదైంది ఈ విభాగంలో.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







