ఒమన్ పోర్టుల నుంచి ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో వృద్ధి
- November 30, 2021మస్కట్: ఒమన్ పోర్టుల్లో ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో ఐదు శాతం వృద్ధి 2021 తొలి తొమ్మిది నెలల్లో నమోదైంది. పోర్టుల్లో కంటెయినర్ల సంఖ్య విషయానికొస్తే 3.9 మిలియన్లుగా వుంది. గత ఏడాదితో పోల్చితే ఇది మూడు శాతం అధికం.సాధారణ కార్గో విషయానికొస్తే 41.2 మిలియన్ టన్నులుగా వుంది.ఇది ఏడు శాతం పెరుగుదలను నమోదు చేసింది. లిక్విడ్ కార్గో 15 మిలియన్ టన్నులు. 8 శాతం పెరుగుదల నమోదైంది ఈ విభాగంలో.
తాజా వార్తలు
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ