కోవిడ్ 19: రెట్టింపయిన సరుకుల ధరలు
- November 30, 2021
కువైట్: కరోనా పాండమిక్ కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి.ఆహార పదార్థాలు, కూరగాయలు,పండ్లు,మాంసం,చేపలు అలాగే మందులు, వస్త్రాలు,స్టేషనరీ వంటి వాటి ధర కూడా బాగా పెరిగింది.వ్యాపారస్తులు సమయం చూసి వినియోగదారుల మీద భారం మోపారన్న భావన కొంత మందిలో వ్యక్తమవుతుండగా, విధిలేని పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారస్తులు అంటున్నారు.అయితే,ఆయా వస్తువుల్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లోని ట్రేడర్స్ కారణంగానే ధరలు పెరుగుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. ధరల అదుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







