కోవిడ్ 19: రెట్టింపయిన సరుకుల ధరలు

- November 30, 2021 , by Maagulf
కోవిడ్ 19: రెట్టింపయిన సరుకుల ధరలు

కువైట్: కరోనా పాండమిక్ కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి.ఆహార పదార్థాలు, కూరగాయలు,పండ్లు,మాంసం,చేపలు అలాగే మందులు, వస్త్రాలు,స్టేషనరీ వంటి వాటి ధర కూడా బాగా పెరిగింది.వ్యాపారస్తులు సమయం చూసి వినియోగదారుల మీద భారం మోపారన్న భావన కొంత మందిలో వ్యక్తమవుతుండగా, విధిలేని పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారస్తులు అంటున్నారు.అయితే,ఆయా వస్తువుల్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లోని ట్రేడర్స్ కారణంగానే ధరలు పెరుగుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. ధరల అదుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com