కోవిడ్ 19: రెట్టింపయిన సరుకుల ధరలు
- November 30, 2021కువైట్: కరోనా పాండమిక్ కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి.ఆహార పదార్థాలు, కూరగాయలు,పండ్లు,మాంసం,చేపలు అలాగే మందులు, వస్త్రాలు,స్టేషనరీ వంటి వాటి ధర కూడా బాగా పెరిగింది.వ్యాపారస్తులు సమయం చూసి వినియోగదారుల మీద భారం మోపారన్న భావన కొంత మందిలో వ్యక్తమవుతుండగా, విధిలేని పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారస్తులు అంటున్నారు.అయితే,ఆయా వస్తువుల్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లోని ట్రేడర్స్ కారణంగానే ధరలు పెరుగుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. ధరల అదుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం