దుబాయ్ స్టాక్ మార్కెట్లోకి ఎమిరేట్స్ ఎయిర్లైన్
- November 30, 2021దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం, ఎమిరేట్స్ ఎయిర్లైన్ పబ్లిక్ ఆపరింగ్ కోసం సన్నాలహాలు చేస్తోందని ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ టిమ్ క్లార్క్ వెల్లడించారు. స్థానిక స్టాక్ మార్కెట్లో జోరు పెంచేలా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ట్రేడింగ్ యాక్టివిటీని ప్రోత్సహించేందుకోసం 2 బిలియన్ దిర్హాముల మార్కెట్ మేకర్ ఫండ్ సిద్ధం చేయనుంది 10 ప్రభుత్వ సంస్థలను స్టాక్ ఎక్స్ఛేంజి పరిధిలోకి తీసుకురావడం ద్వారా. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రభుత్వాలు బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఎయిర్లైన్స్లలో పెట్టాయని, ఎమిరేట్స్ సుమారుగా 3.8 బిలియన్ డాలర్లను ఈక్విటీ ఇంజెక్షన్ల రూపంలో అందుకుందనీ, గత ఏడాది ఈ విలువ 2 బిలియన్ డాలర్లుగా వుందని ఎమిరేట్స్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 5.8 బిలియన్ దిర్హాముల నష్టాన్ని ఎయిర్లైన్ చవిచూసింది.
తాజా వార్తలు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు