దుబాయ్ స్టాక్ మార్కెట్లోకి ఎమిరేట్స్ ఎయిర్లైన్
- November 30, 2021దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం, ఎమిరేట్స్ ఎయిర్లైన్ పబ్లిక్ ఆపరింగ్ కోసం సన్నాలహాలు చేస్తోందని ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ టిమ్ క్లార్క్ వెల్లడించారు. స్థానిక స్టాక్ మార్కెట్లో జోరు పెంచేలా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ట్రేడింగ్ యాక్టివిటీని ప్రోత్సహించేందుకోసం 2 బిలియన్ దిర్హాముల మార్కెట్ మేకర్ ఫండ్ సిద్ధం చేయనుంది 10 ప్రభుత్వ సంస్థలను స్టాక్ ఎక్స్ఛేంజి పరిధిలోకి తీసుకురావడం ద్వారా. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రభుత్వాలు బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఎయిర్లైన్స్లలో పెట్టాయని, ఎమిరేట్స్ సుమారుగా 3.8 బిలియన్ డాలర్లను ఈక్విటీ ఇంజెక్షన్ల రూపంలో అందుకుందనీ, గత ఏడాది ఈ విలువ 2 బిలియన్ డాలర్లుగా వుందని ఎమిరేట్స్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 5.8 బిలియన్ దిర్హాముల నష్టాన్ని ఎయిర్లైన్ చవిచూసింది.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!