తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు..
- March 23, 2016
హోలీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.పర్యావరణహితంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. హాని కలిగించని రంగులను వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆనందోత్సహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







