డిసెంబర్ 4 నుంచి తొలి ఫేస్ ఇ-ఇన్వాయిస్ తప్పనిసరి చేయనున్న సౌదీ అరేబియా
- December 04, 2021
రియాద్: ఇ-ఇన్వాయిసింగ్ (ఫతూరాహ్) తొలి ఫేజ్ అమలు డిసెంబర్ 4 శనివారం నుంచి సౌదీ అరేబియా ప్రారంభించనుంది. విలువ ఆధారిత పన్నుకి లోబడి పన్ను చెల్లింపుదారులు ఎలక్ట్రానిక్ విధానంలో చేసే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇది. సంబంధిత అవసరాల నిమిత్తం ఇ-ఇన్వాయిసింగ్ సాంకేతిక విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు తొలి ఫేజ్లో. రాతపూర్వక ఇన్వాయిస్లు ఇకపై చెల్లవు. ఎలక్ట్రానిక్ విధానంలో ఇన్వాయిస్ జారీ చేయనిపక్షంలో 5,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. క్యుఆర్ కోడ్ లేకపోయినా ఈ జరీమానా వర్తిస్తుంది. ఇ-ఇన్వాయిస్ విషయంలో అనధికారిక మార్పులు చేర్పులు చేస్తే 10,000 దిర్హాముల జరీమానా తప్పదు. 2023 జనవరి 1 నుంచి రెండో ఫేస్ ఇ-ఇన్వాయిసింగ్ అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!