ఆర్డర్ ఆఫ్ జాయెద్: డాక్టర్ సుల్తాన్ అల్ కాసిమి సెంటర్లో పీస్ ఆఫ్ మంత్
- December 06, 2021యూఏఈ: ఆర్డర్ ఆఫ్ జాయెద్ ఈసారి 50వ జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో ప్రకటితమయ్యింది. షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్ మరియు సుప్రీం కౌన్సిల్ మెంబర్)కి ఈ అవార్డు అందించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి అల్ ముష్రిఫ్ అబుదాబీ హాస్పిటాలిటీ ప్యాలెస్లో ఈ అవార్డుని అందుకున్నారు. సాంస్కృతికం, కళలు, లిటరేచర్ విభాగాల్లో షార్జా రూలర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి చెప్పారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం