గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50 దిర్హాం కొత్తనోటును రిలీజ్ చేసిన సెంట్రల్ బ్యాంక్
- December 08, 2021
యూఏఈ: గోల్డెన్ జూబ్లీ(50 సంవత్సరాలు) దినోత్సవాన్నిపురస్కరించుకుని UAE సెంట్రల్ బ్యాంక్ 50 దిర్హాం కొత్త నోటును విడుదల చేసింది. ఈ నోటుపై ఫౌండింగ్ ఫాదర్ దివంగత షేక్ జాయెద్ ఫోటోని ముద్రించారు. మరోపక్క ఎమిరేట్స్ మొదటి తరం రూలర్స్ చిత్రాన్ని ముద్రించారు. దేశాన్ని ఏకం చేయడంలో వారి అంకితభావం, చారిత్రక పాత్రను గౌరవించేలా కొత్త నోటును సెంట్రల్ బ్యాంక్ తీసుకొచ్చింది. దీన్ని తొలిసారి పాలిమర్ మెటీరియల్తో తయారు చేశారు. అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో రూపొందించారు. కొత్త నోటు త్వరలోనే సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న 50 దిర్హం నోటు కూడా చెల్లుబాటు అవుతుందని సెంట్రల్ బ్యాంక్ చెప్పింది.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







