దుబాయ్ ఎక్స్ పోను సందర్శించిన షేక్ హమ్దాన్, మహ్మద్ బిన్ సల్మాన్
- December 09, 2021దుబాయ్: సౌదీ అరేబియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం దుబాయ్ ఎక్స్ పో 2020 ని సందర్శించారు. యూఏఈ, సౌదీ అరేబియా పెవిలియన్లను సందర్శించారు. వీరి వెంట డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ఉన్నారు. మహ్మద్ బిన్ సల్మాన్ను కలవడం సంతోషంగా ఉందని, సౌదీ అరేబియాతో యూఏఈ సంబంధం "బలవంతం" అవుతోందని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న మహ్మద్ బిన్ సల్మాన్ యూఏఈలో తన రెండు రోజుల పర్యటన ముగించుకుని అబుదాబి ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!