షువైఖ్లో 70 వర్క్షాపులకు విద్యుత్ నిలిపివేత
- December 09, 2021కువైట్: కువైట్ మునిసిపాలిటీ 1080 ఉల్లంఘనల్ని గుర్తించింది నిర్లక్ష్యంగా వదిలివేయబడ్డ వాహనాలకు సంబంధించి. అలాగే 9 ఇండస్ట్రియల్ వర్క్ సైట్స్ని సీజ్ చేశారు అధికారులు. క్యాపిటల్ గవర్నర్ షేక్ తలాల్ అల్ ఖాలెద్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 70 వర్క్ షాపులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, వాటికి విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. ట్రక్కుల కోసం 5 మిలియన్ చదరపు మీటర్ల స్థలాన్ని మునిసిపల్ కౌన్సిల్ కేటాయించినప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు. దొంగిలించబడిన కార్లను కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్