బహ్రెయిన్ చేరుకున్న సౌదీ ప్రిన్స్ సల్మాన్
- December 10, 2021
బహ్రెయిన్: గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గురువారం బహ్రెయిన్ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా. అదే విధంగా పలు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులపై బహ్రెయిన్ నాయకులు, అధికారులతో చర్చించనున్నారు. సౌదీ ప్రిన్స్ తో పాటు మంత్రులు, అధికారులతో కూడిన బృందం కూడా బహ్రెయిన్ వచ్చింది. సౌదీ ప్రిన్స్ తన గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటివరకు ఖతార్, యూఏఈ, ఒమన్లలో పర్యటించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







