ప్రపంచంలోనే తొలి పేపర్‌లెస్ ప్రభుత్వంగా దుబాయ్

- December 12, 2021 , by Maagulf
ప్రపంచంలోనే తొలి పేపర్‌లెస్ ప్రభుత్వంగా దుబాయ్

యూఏఈ: ప్రపంచంలోనే మొదటి పేపర్‌లెస్ ప్రభుత్వంగా దుబాయ్ ప్రభుత్వం రికార్డు సాధించింది. ఈ విషయాన్ని దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. దుబాయ్‌లోని 45 ప్రభుత్వ సంస్థలు పేపర్ వినియోగాన్ని 336 మిలియన్లకు పైగా తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. 1.3 బిలియన్ దిర్హంలను సేవ్ చేయడంతోపాటు 14 మిలియన్ మ్యాన్ పవర్ అవర్స్ ని సేవ్ చేయడం జరిగిందన్నారు. దీంతో దుబాయ్ వరల్డ్ లీడిండ్ డిజిటల్ క్యాపిటల్ గా మారనుందని ప్రిన్స్ షేక్ హమ్దాన్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com