ప్రపంచంలోనే తొలి పేపర్లెస్ ప్రభుత్వంగా దుబాయ్
- December 12, 2021
యూఏఈ: ప్రపంచంలోనే మొదటి పేపర్లెస్ ప్రభుత్వంగా దుబాయ్ ప్రభుత్వం రికార్డు సాధించింది. ఈ విషయాన్ని దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. దుబాయ్లోని 45 ప్రభుత్వ సంస్థలు పేపర్ వినియోగాన్ని 336 మిలియన్లకు పైగా తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. 1.3 బిలియన్ దిర్హంలను సేవ్ చేయడంతోపాటు 14 మిలియన్ మ్యాన్ పవర్ అవర్స్ ని సేవ్ చేయడం జరిగిందన్నారు. దీంతో దుబాయ్ వరల్డ్ లీడిండ్ డిజిటల్ క్యాపిటల్ గా మారనుందని ప్రిన్స్ షేక్ హమ్దాన్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!