కరోనా బూస్టర్ డోస్ తీసుకోండి-ప్రజలను నేషనల్ టాస్క్ ఫోర్స్ విజ్ఞప్తి
- December 16, 2021
బహ్రెయిన్: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొవటానికి బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో బూస్టర్ డోస్ ప్రభావాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ సంస్థలు ఇప్పటికే నిరూపించాయని టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తుచేశారు. బూస్టర్ డోస్ కూడా వ్యాక్సిన్ ప్రోటోకాల్ లో భాగమని అన్నారు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ ను కూడా వేసుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఇక పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించే విషయంలో వారి పేరెంట్స్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రతను బూస్టర్ డోస్ తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలిందని...అందుకే అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









