ఒమన్లో 32 వేల మందికి మూడో డోస్ వ్యాక్సిన్
- December 17, 2021
ఒమన్: ఒమన్ సుల్తానేట్లో వ్యాక్సినేషన్ స్పీడ్ గా కొనసాగుతోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అర్హులైన వారికి మూడో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32 వేల మందికి పైగా మూడో డోస్ తీసుకున్నారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. 93 శాతం మంది సింగిల్ డోస్, 86 శాతం మంది డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 6.42 మిలియన్ డోసులు దాటిందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







