ఒమన్లో 32 వేల మందికి మూడో డోస్ వ్యాక్సిన్
- December 17, 2021
ఒమన్: ఒమన్ సుల్తానేట్లో వ్యాక్సినేషన్ స్పీడ్ గా కొనసాగుతోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అర్హులైన వారికి మూడో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32 వేల మందికి పైగా మూడో డోస్ తీసుకున్నారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. 93 శాతం మంది సింగిల్ డోస్, 86 శాతం మంది డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 6.42 మిలియన్ డోసులు దాటిందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..