ఒమన్లో 32 వేల మందికి మూడో డోస్ వ్యాక్సిన్
- December 17, 2021
ఒమన్: ఒమన్ సుల్తానేట్లో వ్యాక్సినేషన్ స్పీడ్ గా కొనసాగుతోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అర్హులైన వారికి మూడో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32 వేల మందికి పైగా మూడో డోస్ తీసుకున్నారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. 93 శాతం మంది సింగిల్ డోస్, 86 శాతం మంది డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 6.42 మిలియన్ డోసులు దాటిందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
- జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పై సీఎం రేవంత్ స్పష్టత
- యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నెథర్లాండ్స్ కు ప్రయాణం..
- భారత్–యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు, పెట్టుబడులకు శ్రీకారం
- యూఏఈ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పై యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభం
- స్ఫియర్ అబుదాబి అంటే ఏమిటి? డిజిటల్ కాన్వాస్గా యాస్ ఐలాండ్..!!









