ఆర్థిక సహాయక చర్యలు మరో ఆరు నెలలు పొడగింపు
- December 19, 2021యూఏఈ: కొత్త రుణాలు, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు కరోనా మహమ్మారి సమయంలో ప్రకటించిన ఉద్దీపన చర్యలను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ మరో ఆరు నెలల పాటు పొడిగించింది. టార్గెటెడ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ (టెస్)ను జూన్ 30, 2022 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది.ఈ స్కీం ద్వారా బ్యాంకుల క్యాపిటల్ బఫర్ నిల్వలు, లిక్విడిటీ,స్టెబుల్ ఫండింగ్ రిక్వైర్ మెంట్లలో వెసులుబాటును కల్పించారు.ముఖ్యంగా దేశీయ బ్యాంకులకు క్యాపిటల్ బఫర్ కింద లిక్విడిటీ చర్యలు, లిక్విడిటీ కవరేజ్ రేషియో, ఎలిజిబుల్ లిక్విడ్ అసెట్స్ రేషియో, నెట్ స్టెబుల్ ఫండింగ్ రేషియో, అడ్వాన్సెస్ టు స్టేబుల్ రిసోర్స్ రేషియోపై తాత్కాలిక ప్రూడెన్షియల్ రిలీఫ్ను సెంట్రల్ బ్యాంకు అందిస్తోంది.కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థకు జరిగిన డ్యామేజ్ ను ఈ చర్యల తో తిరిగి గాడిలో పెట్టవచ్చని సెంట్రల్ బ్యాంక్ ధీమగా ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ