ఎక్స్‌పో 2020 దుబాయ్: కోవిడ్ నిబంధనలు కఠినతరం, పెరేడ్స్ రద్దు

- December 20, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: కోవిడ్ నిబంధనలు కఠినతరం, పెరేడ్స్ రద్దు

దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్ నిర్వహణ విషయంలో కోవిడ్ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తున్నారు, సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని. పీసీఆర్ టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను నాలుగుకి పెంచారు. అన్ని దేశాల పెవిలియన్ సిబ్బందికి ఉచితంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వినోదాన్ని అందించేవారికి తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పెరేడ్స్‌ని తాత్కాలికంగా రద్దు చేశారు. సందర్శకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా, నెగెటివ్ టెస్ట్ రిజల్ట్‌ని తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. 72 గంటల ముందుగా చేయించుకున్న పరీక్ష ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. ేస్ మాస్క్ తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com