లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ జనవరిలో అందుబాటులోకి
- December 23, 2021
ఖతార్: లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ 2022 జనవరి 1న అందుబాటులోకి రానుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (ఎంవోటీ) ప్రకటించింది. ఆరు స్టేషన్లతో కూడిన ఆరెంజ్ లైన్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. మెరీనా, మెరీనా ప్రోమెండే, యాచట్ క్లబ్, ఎస్పలాండే మరియు ఎనర్జీ సిటీ సౌత్లతోపాటు దోహా మెట్రో స్టేషన్ మరియు ట్రామ్ కంబైన్డ్ స్టేషన్ లెగ్తాలియా స్టేషన్ కూడా ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. ప్రతి ఐదు నిమిషాలకు ట్రామ్ అందుబాటులో వుండేలా డిజైన్ చేశారు. ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం మెరుగైన రవాణా సౌకర్యాన్ని.. అందునా పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు