పెట్రోల్ స్టేషన్లలో 'డు' కియోస్క్లు
- March 25, 2016
మై నెంబర్ మై ఐడెంటిటీ ప్రోగ్రామ్లో భాగంగా టెలికాం కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకోసం పలు ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధానంగా మనీ ఎక్స్ఛేంజ్ ఔట్లెట్స్, కన్వీనియెంట్ స్టోర్స్ మరియు షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక్కడ వినియోగదారులు రి-రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంది. డు కంపెనీ వినియోగదారుల కోసం కియోస్క్లను ఇనోక్/ఎప్కో స్షేన్స్లో ఏర్పాటు చేసింది. వీటి నుంచి ఎమిరేట్స్ ఐడి లేదా పాస్పోర్ట్ విత్ వీసా పేజ్తో డు రి-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డు అధికారులు వెల్లడించారు. పలు ఔట్లెట్స్లో డు రి-రిజిస్ట్రేషన్ సౌకర్యాల్ని కల్పించామనీ, సిబ్బంది వైట్ మరియు బ్లూ యూనిఫామ్లో వుండి, వినియోగదారులకు అన్ని విధాలా సహకరిస్తారని డు వర్గాలు వెల్లడించాయి. కియోస్క్ల ద్వారా ప్రతిరోజూ 25 నుంచి 50 మంది వరకు రీ-రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనీ, ఎక్కువమంది రిటైల్ ఔట్లెట్స్ని సంప్రదిస్తున్నారని వారు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







