కొత్త స్కూల్ టర్మ్లో భాగంగా రిమోట్ లెర్నింగ్ని ఆమోదించిన అబుధాబి
- December 29, 2021
మస్కట్: అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ కొత్త స్కూల్ టర్మ్లో భాగంగా మొదటి రెండు వారాలకు రిమోట్ లెర్నింగ్ మోడ్లను ఆమోదించింది. అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్తో సమన్వయంతో ఎమిరేట్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ రిమోట్ లెర్నింగ్ని అందించనున్నారు. ట్రైనింగ్ సెంటర్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. COVID-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి, ఎమిరేట్లో ఇన్ఫెక్షన్ రేటును తగ్గించేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పాఠశాలల్లోని తల్లిదండ్రులు, విద్యా పరిపాలనా సిబ్బంది బూస్టర్ డోస్ పొందాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!







