ఐడీ కార్డు సేవల కోసం 95 శాతం డిజిటైజేషన్
- December 29, 2021
బహ్రెయిన్: నేషనల్ పోర్టల్, 32 ఇ-సేవల్ని ఐడీ కార్డులు మరియు సివిల్ రికార్డుల కోసం అందిస్తోంది. అంటే, 95 శాతం ప్రభుత్వ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ లక్ష్యాన్ని అందుకున్నట్లయ్యింది. ఈ విధానం ద్వారా సమయం అలాగే ఖర్చు పెద్దయెత్తున వృధా కాకుండా వుంటోంది. కుటుంబ సేవలు (ఐడీ కార్డుల జారీ, రెన్యువల్), 4 ఏళ్ళ లోపు చిన్నారులు, డొమెస్టిక్ వర్కర్స్ సంబంధిత ఐడీ వ్యవహారాలు.. ఇలా పలు సేవలు ఈ-విధానంలో అందుబాటులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







