వచ్చె రెండు వారాలు మనకు కీలకం: డీహెచ్ శ్రీనివాస్
- December 30, 2021
హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు. ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉండడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఒమిక్రాన్ రూపంలో కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు .ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడంలేదన్నారు. చిన్నపాటి లక్షణాలు కనిపించినా అశ్రద్ధా చేయోద్దన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు శ్రీనివాస్రావు.
వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు కీలకమన్నారు శ్రీనివాస్రావు. అర్హూలైన అందరూ సెకండ్ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని హెచ్చరించారు.ఈనేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అందరూ విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు శ్రీనివాస్రావు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







