వచ్చె రెండు వారాలు మనకు కీలకం: డీహెచ్ శ్రీనివాస్
- December 30, 2021
హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు. ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉండడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఒమిక్రాన్ రూపంలో కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు .ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడంలేదన్నారు. చిన్నపాటి లక్షణాలు కనిపించినా అశ్రద్ధా చేయోద్దన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు శ్రీనివాస్రావు.
వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు కీలకమన్నారు శ్రీనివాస్రావు. అర్హూలైన అందరూ సెకండ్ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని హెచ్చరించారు.ఈనేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అందరూ విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు శ్రీనివాస్రావు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి