ఖతార్ మంత్రి మండలి: ఫేస్ మాస్కులు అన్ని చోట్లా తప్పనిసరి
- December 30, 2021
దోహా: బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి నిబంధనను కొన్నాళ్ళ క్రితమే తొలగించగా, తిరిగి దాన్ని తప్పనిసరి చేస్తూ ఖతార్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అమిరి దివాన్ వద్ద జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అలాగే, మూసివున్న ప్రాంతాల్లో కూడా ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకు వెసులుబాటు కల్పించారు. ఒమిక్రాన్ మరియు డెల్టా వేరియంట్ కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దరిమిలా ీ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎగ్జిబిషన్లు వంటి చోట్ల 75 శాతం సామర్థ్యానికే అనుమతి. అదే, ఇండోర్ ఎగ్జిబిషన్లు వంటివాటిల్లో 50 శాతం సామర్థ్యానికే అనుమతి. వ్యాక్సినేషన్ పూర్తయినవారికి లేదా పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ వున్నవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి