ట్రాఫిక్ ఫైన్లపై 50% తగ్గింపు గడువును పొడిగించిన అజ్మాన్ పోలీసులు
- December 31, 2021
యూఏఈ: ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు తో చెల్లింపు గడువును జనవరి 14 వరకు అజ్మాన్ పోలీసులు పొడిగించారు. నవంబర్ 21, 2021కి ముందు అజ్మాన్లో జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు, తీవ్రమైన ఉల్లంఘనలకు మినహా ఈ పొడిగింపు వర్తిస్తుంది. అజ్మాన్ పోలీస్ జనరల్ హెడ్క్వార్టర్స్ ట్రాఫిక్ విధించిన జరిమానాలు, స్వాధీనం చేసుకున్న వాహనాలపై 50 శాతం తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. వాహన యజమానులు తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని, జరిమానాల చెల్లింపును వేగవంతం చేయాలని, ట్రాఫిక్ భద్రతా నియమాలను గౌరవించాలని, భవిష్యత్తులో ట్రాఫిక్ ఉల్లంఘనలను నివారించాలని అజ్మాన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!







