ఆన్లైన్ నిధుల బదిలీ స్కామ్: మరింత మంది బాధితులు
- January 03, 2022
బహ్రెయిన్: ఆన్లైన్ పేమెంట్ బదిలీ స్కామ్ బాధితులు మరింతమంది సోషల్ మీడియా వేదికగా తమ సమస్యల్ని వెల్లగక్కుతున్నారు. స్కామర్లు పంపిన ఓ ఎస్ఎంఎస్కి అనుగుణంగా కాల్ చేయడంతో 1,000 బహ్రెయినీ దినార్లు కోల్పోయినట్లు ఓ బాధితురాలు పేర్కొన్నారు. మరో బాధితులు 1,500 బహ్రెయినీ దినార్లు కోల్పోవడం జరిగింది. కాగా, పలువురు బాధితులు ఇలాంటి సందర్భాల్లో పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ విషయంలో మరిన్ని భద్రతా చర్యలు అవసరమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అయితే, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, స్కామర్లు పంపే మెసేజ్లకు స్పందించరాదని వారు సూచించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









