ఖతార్ ఫౌండేషన్ క్యాంపస్లో సెల్ఫ్ డ్రైవింగ్ బస్సుని పరీక్షించిన మినిస్ట్రీ
- January 03, 2022
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, యవసలాట్ మరియు ఖతార్ ఫౌండేషన్తో కలిసి అటానమస్ మినీ బస్ని ఖతార్ ఫౌండేషన్ క్యాంపస్లో పరీక్షించడం జరిగింది.సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం టెస్టింగ్ ద్వారా మొబిలిటీ మరియు ట్రాన్స్పోర్ట్ సేవల్ని ఖతార్లో మరింత మెరుగ్గా అందించేందుకు వీలుకలగనుంది. జనవరి 2 నుంచి పది రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఖతార్ నేషనల్ లైబ్రరీ మెట్రో స్టేషన్, కారి్నజీ మెల్లన్ యూనివర్సిటీ, టెక్సాస్ ఎ మరియు ఎం యూనివర్సిటీ, ఖతార్ నేషనల్ లైబ్రరీ మరియు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ప్రాంతాల్లో ఎంపిక చేసిన మార్గాల్లో ఈ బస్సు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 3.2 కిలోమీటర్ల దూరాన్ని డ్రైవర్ లేకుండా, ప్రయాణీకులు లేకుండా వాహనం నడుస్తుంది. లిడార్లు, రాడార్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ వాహనాన్ని తయారు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









