అవినీతి ఆరోపణలపై 233 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్
- January 05, 2022
సౌదీ: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) మొత్తం 233 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసింది. గత నెలలో నజాహా మొత్తం 5518 తనిఖీ చేపట్టింది. తనిఖీల్లో 641 మంది అనుమానితులపై అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. వారిలో 233 మందిని అరెస్టు చేసినట్లు నజాహా మంగళవారం తెలిపింది. అరెస్టయిన వారిలో రక్షణ, అంతర్గత, జాతీయ గార్డు, ఆరోగ్యం, న్యాయం, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు









