అవినీతి ఆరోపణలపై 233 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్
- January 05, 2022
సౌదీ: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) మొత్తం 233 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసింది. గత నెలలో నజాహా మొత్తం 5518 తనిఖీ చేపట్టింది. తనిఖీల్లో 641 మంది అనుమానితులపై అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. వారిలో 233 మందిని అరెస్టు చేసినట్లు నజాహా మంగళవారం తెలిపింది. అరెస్టయిన వారిలో రక్షణ, అంతర్గత, జాతీయ గార్డు, ఆరోగ్యం, న్యాయం, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







