ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపును జనవరి 17 వరకు పొడిగించిన రాస్ అల్ ఖైమా
- January 06, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపు పథకాన్ని రస్ అల్ ఖైమా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులు జనవరి 17, 2022 వరకు తగ్గింపు అవకాశాన్ని పొందవచ్చు. జనవరి 3, 2022న ముగియాల్సి ఉన్న ఈ పథకాన్ని తాజాగా పొడిగించారు. UAE యొక్క స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా డిసెంబర్ 2021లో రస్ అల్ ఖైమాలోని అధికారులు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం తగ్గింపు పథకాన్ని ప్రకటించింది. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్లాక్ ట్రాఫిక్ పాయింట్ల మినహాయింపు, వాహనాల జప్తు కేసులకు కూడా తగ్గింపు పథకం వర్తించనుంది.
తాజా వార్తలు
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..









