ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపును జనవరి 17 వరకు పొడిగించిన రాస్ అల్ ఖైమా
- January 06, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపు పథకాన్ని రస్ అల్ ఖైమా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులు జనవరి 17, 2022 వరకు తగ్గింపు అవకాశాన్ని పొందవచ్చు. జనవరి 3, 2022న ముగియాల్సి ఉన్న ఈ పథకాన్ని తాజాగా పొడిగించారు. UAE యొక్క స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా డిసెంబర్ 2021లో రస్ అల్ ఖైమాలోని అధికారులు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం తగ్గింపు పథకాన్ని ప్రకటించింది. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్లాక్ ట్రాఫిక్ పాయింట్ల మినహాయింపు, వాహనాల జప్తు కేసులకు కూడా తగ్గింపు పథకం వర్తించనుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







