ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపును జనవరి 17 వరకు పొడిగించిన రాస్ అల్ ఖైమా
- January 06, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపు పథకాన్ని రస్ అల్ ఖైమా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులు జనవరి 17, 2022 వరకు తగ్గింపు అవకాశాన్ని పొందవచ్చు. జనవరి 3, 2022న ముగియాల్సి ఉన్న ఈ పథకాన్ని తాజాగా పొడిగించారు. UAE యొక్క స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా డిసెంబర్ 2021లో రస్ అల్ ఖైమాలోని అధికారులు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం తగ్గింపు పథకాన్ని ప్రకటించింది. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్లాక్ ట్రాఫిక్ పాయింట్ల మినహాయింపు, వాహనాల జప్తు కేసులకు కూడా తగ్గింపు పథకం వర్తించనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!







