యూఏఈ నుంచి రోడ్డు మార్గాన ఒమన్ లోకి వచ్చే వారికి కొత్త నిబంధనలు
- January 06, 2022
మస్కట్: భూ సరిహద్దుల ద్వారా ఒమన్ సుల్తానేట్లోకి ప్రవేశించడానికి అవసరమైన నియమాలను అధికారులు వెల్లడించారు. ఒమనీలు కానివారు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కనీసం రెండు డోస్ల ఆమోదించబడిన వ్యాక్సిన్ను తీసుకొని ఉండాలి. అలాగే ఒమన్ కు వచ్చే సమాయం కంటే 72 గంటల ముందు చేయించుకున్న PCR పరీక్షల నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిటిజన్స్ కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు డోస్లను స్వీకరించిన సర్టిఫికేట్ ను సమర్పించాలి. ఒమన్ సుల్తానేటుకు చేరుకునే తేదీ నుండి 14 రోజులకు మించకుండా ఉండే PCR నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







