యూఏఈ నుంచి రోడ్డు మార్గాన ఒమన్ లోకి వచ్చే వారికి కొత్త నిబంధనలు
- January 06, 2022
మస్కట్: భూ సరిహద్దుల ద్వారా ఒమన్ సుల్తానేట్లోకి ప్రవేశించడానికి అవసరమైన నియమాలను అధికారులు వెల్లడించారు. ఒమనీలు కానివారు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కనీసం రెండు డోస్ల ఆమోదించబడిన వ్యాక్సిన్ను తీసుకొని ఉండాలి. అలాగే ఒమన్ కు వచ్చే సమాయం కంటే 72 గంటల ముందు చేయించుకున్న PCR పరీక్షల నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిటిజన్స్ కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు డోస్లను స్వీకరించిన సర్టిఫికేట్ ను సమర్పించాలి. ఒమన్ సుల్తానేటుకు చేరుకునే తేదీ నుండి 14 రోజులకు మించకుండా ఉండే PCR నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







