డొమెస్టిక్ కార్మికుల నుంచి 278 ఫిర్యాదులు
- January 06, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం డొమెస్టిక్ వర్కర్ల నుంచి తమ యజమానులపై 278 ఫిర్యాదులు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కాగా, 201 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. 19 ఫిర్యాదులు జ్యుడీషియరీకి పంపించబడ్డాయి. వర్కర్ల పాస్పోర్టులను తిరిగి ఇవ్వాల్సిందిగా 46 కేసుల్లో యజమానులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









