డొమెస్టిక్ కార్మికుల నుంచి 278 ఫిర్యాదులు
- January 06, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం డొమెస్టిక్ వర్కర్ల నుంచి తమ యజమానులపై 278 ఫిర్యాదులు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కాగా, 201 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. 19 ఫిర్యాదులు జ్యుడీషియరీకి పంపించబడ్డాయి. వర్కర్ల పాస్పోర్టులను తిరిగి ఇవ్వాల్సిందిగా 46 కేసుల్లో యజమానులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







