డొమెస్టిక్ కార్మికుల నుంచి 278 ఫిర్యాదులు
- January 06, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం డొమెస్టిక్ వర్కర్ల నుంచి తమ యజమానులపై 278 ఫిర్యాదులు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కాగా, 201 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. 19 ఫిర్యాదులు జ్యుడీషియరీకి పంపించబడ్డాయి. వర్కర్ల పాస్పోర్టులను తిరిగి ఇవ్వాల్సిందిగా 46 కేసుల్లో యజమానులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







