వలసదారులకు వ్యక్తిగతంగా హాజరై చెల్లింపు తప్పనిసరి: పిఎఎం
- January 06, 2022
కువైట్: కువైట్లోని విదేశీ కార్మికులు, వ్యక్తిగతంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వద్దకు చేరుకుని, చెల్లింపులు చేసిన ట్రావెల్ స్టేటస్ని సరి చేసుకోవాలని అథారిటీస్ సూచించడం జరిగింది. పిఎఎం అధికార ప్రతినిథి అస్సెల్ అల్ మాజ్యాద్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో వుండడానికి అనుగుణంగా వారు వున్నారా.? లేదంటే, దేశం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నారా.? అన్నదానిపై కార్మికులు తమ స్టేటస్లో స్పష్టం చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









