వలసదారులకు వ్యక్తిగతంగా హాజరై చెల్లింపు తప్పనిసరి: పిఎఎం
- January 06, 2022
కువైట్: కువైట్లోని విదేశీ కార్మికులు, వ్యక్తిగతంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వద్దకు చేరుకుని, చెల్లింపులు చేసిన ట్రావెల్ స్టేటస్ని సరి చేసుకోవాలని అథారిటీస్ సూచించడం జరిగింది. పిఎఎం అధికార ప్రతినిథి అస్సెల్ అల్ మాజ్యాద్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో వుండడానికి అనుగుణంగా వారు వున్నారా.? లేదంటే, దేశం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నారా.? అన్నదానిపై కార్మికులు తమ స్టేటస్లో స్పష్టం చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







