ఇండియా ఎన్ఐటిలలో 'డాసా' కోటా
- March 26, 2016
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల పిల్లలకు ఇండియా ఎన్ఐటి శుభవార్త అందిస్తోంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు ఎన్ఐటిలలో కోటా ఇవ్వనుంది. అలాగే ట్యూషన్ ఫీజుని కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. స్వదేశీ విద్యార్థులతో సమానంగా వీరికి ఫీజు స్ట్రక్చర్ ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
www.dasanit.org వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. డాసా కోటాలో 33 శాతం వేకెన్సీస్ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న పిల్లల కోసం కేటాయించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







