కార్మిక శిబిరంలో కొట్లాట బంగ్లాదేశీయుదు మృతి
- March 26, 2016
బహ్రెయిన్ లో తూర్పు రిఫ్ఫా ప్రాంతంలో శుక్రవారం రాత్రి కార్మిక శిబిరంలో తగాదా ఏర్పడి అది కొట్లాటకు దారి తీసింది. ఆ పోరాటంలోఒక 30 ఏళ్ల బంగ్లాదేశీ తన స్వదేశానికి చెందిన 44. వయస్సు ఉన్న జమాల్ కరీంను హత్య చేశాడు. అంతర్గత వ్యవహారాల శాఖ ఈ హత్య విషయమై స్థానిక పోలీసులకు తెలియచేశారు. కాగా, వారు ఈ కేసును విచారిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశీ రాయబార అధికార కార్యాలయం ఈ సంఘటనకు సంబంధిన మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







