ఐసీయూ, కరోనా వార్డుల్లో కోవిడ్ కేసులు పెరిగితే ట్రావెల్ బ్యాన్.!
- January 07, 2022
కువైట్: మినిస్టీరియల్ కమిటీ - కరోనా ఎమర్జెన్సీస్ పలు సూచనల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందుంచడం జరిగింది. తదుపరి సమావేశంలో ఈ సూచనలపై చర్చించనుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఐసీయూల్లో అలాగే కరోనా వార్డుల్లో పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగితే, విదేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలికంగా బ్యాన్ విధించేలా ఓ సూచన ఇందులో చేయడం జరిగింది. ప్రస్తుతం ఐసీయూల్లో 11 కేసులు మాత్రమే వుండగా, కోవిడ్ వార్డుల్లో 53 కేసులు వున్నాయి. కాగా, గడచిన 72 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్య 6,141గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









