ఐసీయూ, కరోనా వార్డుల్లో కోవిడ్ కేసులు పెరిగితే ట్రావెల్ బ్యాన్.!
- January 07, 2022
కువైట్: మినిస్టీరియల్ కమిటీ - కరోనా ఎమర్జెన్సీస్ పలు సూచనల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందుంచడం జరిగింది. తదుపరి సమావేశంలో ఈ సూచనలపై చర్చించనుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఐసీయూల్లో అలాగే కరోనా వార్డుల్లో పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగితే, విదేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలికంగా బ్యాన్ విధించేలా ఓ సూచన ఇందులో చేయడం జరిగింది. ప్రస్తుతం ఐసీయూల్లో 11 కేసులు మాత్రమే వుండగా, కోవిడ్ వార్డుల్లో 53 కేసులు వున్నాయి. కాగా, గడచిన 72 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్య 6,141గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









