ఐసీయూ, కరోనా వార్డుల్లో కోవిడ్ కేసులు పెరిగితే ట్రావెల్ బ్యాన్.!
- January 07, 2022
కువైట్: మినిస్టీరియల్ కమిటీ - కరోనా ఎమర్జెన్సీస్ పలు సూచనల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందుంచడం జరిగింది. తదుపరి సమావేశంలో ఈ సూచనలపై చర్చించనుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఐసీయూల్లో అలాగే కరోనా వార్డుల్లో పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగితే, విదేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలికంగా బ్యాన్ విధించేలా ఓ సూచన ఇందులో చేయడం జరిగింది. ప్రస్తుతం ఐసీయూల్లో 11 కేసులు మాత్రమే వుండగా, కోవిడ్ వార్డుల్లో 53 కేసులు వున్నాయి. కాగా, గడచిన 72 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్య 6,141గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







