కొందరు మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించిన షార్జా
- January 07, 2022
షార్జా: ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించింది షార్జా డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ అయ్యింది. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ అలాగే, గ్రేడ్ 6 కంటే దిగువన విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల తల్లులకు ఈ అవకాశం కల్పిస్తారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లులకు కూడా ఈ అవకాశమిస్తారు. అలాగే, ప్రత్యేక పరిస్థితుల్లో పురుష ఉద్యోగులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించనున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









