లుసైల్ డ్రైవ్ త్రూ కేంద్రంలో ఉచిత పీసీఆర్ టెస్టింగ్.!
- January 08, 2022
ఖతార్: లుసైల్లోని డ్రైవ్ త్రూ కేంద్రంలో పిసిఆర్ టెస్టింగ్ ఎంపిక చేసిన వయసు వారికి ఉచితంగా చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. 50 ఏళ్ళు ఆ పైబడిన వయసు వారికి (కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ కలిగినవారు, ప్రి-ఆపరేటివ్ పేషెంట్లు) ఉచితంగా టెస్టులు చేస్తారు. ప్రి-ట్రావెల్ పిసిఆర్ కావాలనుకునేవారు క్రెడిట్ కార్డు ద్వారా రుసుము చెల్లించాల్సి వుంటుంది. నగదు చెల్లింపులకు ఆస్కారం లేదు. ట్రావెల్ ప్రూఫ్ చూపించడం, అలాగే 160 ఖతారీ రియాల్స్ చెల్లించడం ద్వారా 24 నుంచి 48 గంటల మధ్య సర్టిఫికెట్ పొందే అవకాశం వుంది. పోస్ట్ ట్రావెల్ కోవిడ్ పరీక్షలు ఇక్కడ నిర్వహించరు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









