లుసైల్ డ్రైవ్ త్రూ కేంద్రంలో ఉచిత పీసీఆర్ టెస్టింగ్.!
- January 08, 2022
ఖతార్: లుసైల్లోని డ్రైవ్ త్రూ కేంద్రంలో పిసిఆర్ టెస్టింగ్ ఎంపిక చేసిన వయసు వారికి ఉచితంగా చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. 50 ఏళ్ళు ఆ పైబడిన వయసు వారికి (కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ కలిగినవారు, ప్రి-ఆపరేటివ్ పేషెంట్లు) ఉచితంగా టెస్టులు చేస్తారు. ప్రి-ట్రావెల్ పిసిఆర్ కావాలనుకునేవారు క్రెడిట్ కార్డు ద్వారా రుసుము చెల్లించాల్సి వుంటుంది. నగదు చెల్లింపులకు ఆస్కారం లేదు. ట్రావెల్ ప్రూఫ్ చూపించడం, అలాగే 160 ఖతారీ రియాల్స్ చెల్లించడం ద్వారా 24 నుంచి 48 గంటల మధ్య సర్టిఫికెట్ పొందే అవకాశం వుంది. పోస్ట్ ట్రావెల్ కోవిడ్ పరీక్షలు ఇక్కడ నిర్వహించరు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







