లుసైల్ డ్రైవ్ త్రూ కేంద్రంలో ఉచిత పీసీఆర్ టెస్టింగ్.!
- January 08, 2022
ఖతార్: లుసైల్లోని డ్రైవ్ త్రూ కేంద్రంలో పిసిఆర్ టెస్టింగ్ ఎంపిక చేసిన వయసు వారికి ఉచితంగా చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. 50 ఏళ్ళు ఆ పైబడిన వయసు వారికి (కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ కలిగినవారు, ప్రి-ఆపరేటివ్ పేషెంట్లు) ఉచితంగా టెస్టులు చేస్తారు. ప్రి-ట్రావెల్ పిసిఆర్ కావాలనుకునేవారు క్రెడిట్ కార్డు ద్వారా రుసుము చెల్లించాల్సి వుంటుంది. నగదు చెల్లింపులకు ఆస్కారం లేదు. ట్రావెల్ ప్రూఫ్ చూపించడం, అలాగే 160 ఖతారీ రియాల్స్ చెల్లించడం ద్వారా 24 నుంచి 48 గంటల మధ్య సర్టిఫికెట్ పొందే అవకాశం వుంది. పోస్ట్ ట్రావెల్ కోవిడ్ పరీక్షలు ఇక్కడ నిర్వహించరు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







