లులు ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్ ఉమ్ అల్ హస్సమ్లో
- March 26, 2016
లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ బిఎస్సి (సి), తన తొమ్మిదవ బ్రాంచ్ కార్యకలాపాలను ఉమ్ అల్ హస్సమ్లో ప్రారంభించింది. జిసిసి మరియు ఇండియాలోని లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ్ ప్రధాన్ ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు. బహ్రెయిన్లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం కీలకమైన ముందడుగు అని ఆయన అన్నారు. 'వాల్యూయింగ్ యువర్ ట్రస్ట్' అనే నినాదంతో కంపెనీ ఎక్స్ఛేంజ్ రంగంలో దూసుకుపోతోంది. ఉమ్ అల్ హస్సమ్, సల్మానియా, గుడైబియా, హిద్, మనామా, ముహార్రాక్, షేక్ ఇసా అల్ కబీర్ అవెన్యూ మరియు రిఫ్ఫా రీజియన్లో రెండు బ్రాంచ్లతో మొత్తం 9 బ్రాంచ్లు కలిగి ఉంది లులు సంస్థ.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







